7 July, 2026 | 2:57 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

నేడు మొయినాబాద్‌కు డిప్యూటీ సీఎం భట్టి

11-08-2025 12:00 AM

చేవెళ్ల, ఆగస్టు 10:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం మొయినాబాద్ కు రానున్నారు. మున్సిపాలిటీలో పరిధిలోని ముర్తూజ గూడలో సమీపంలో కొత్తగా ఏ ర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఏర్పాట్లును పరిశీలించారు. డిప్యూటీ సీఎం మధ్నాహ్నం 3 గంటలకు రానున్నారని, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్, నాయకులుఉన్నారు.