calender_icon.png 14 August, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు మొయినాబాద్‌కు డిప్యూటీ సీఎం భట్టి

11-08-2025 12:00:00 AM

చేవెళ్ల, ఆగస్టు 10:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం మొయినాబాద్ కు రానున్నారు. మున్సిపాలిటీలో పరిధిలోని ముర్తూజ గూడలో సమీపంలో కొత్తగా ఏ ర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఏర్పాట్లును పరిశీలించారు. డిప్యూటీ సీఎం మధ్నాహ్నం 3 గంటలకు రానున్నారని, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్, నాయకులుఉన్నారు.