15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పీహెచ్సీని తనిఖీ చేసిన డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ

27-11-2025 10:28 PM

భీమినీ (విజయక్రాంతి): భీమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం డిప్యూటీ డి ఎం అండ్ హెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పి హెచ్ సి యొక్క రికార్డ్స్, మందులు, ఇమ్యునిస్టేషన్ రూమ్ తనిఖీ చేశారు. అనంతరం మీటింగ్లో పాల్గొని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ మీటింగ్ లో డాక్టర్ అనిల్ కుమార్ సిహెచ్ ఓ పుట్ట సత్తయ్య, సిహెచ్ఓ జలపతి, హెల్త్ అసిస్టెంట్ ఉమా శంకర్, ఎమ్మెల్ హెచ్ పి ఎస్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.