9 May, 2026 | 10:41 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న డీఐజీ

26-07-2025 07:23 PM

అలంపూర్: గద్వాల జిల్లాలోని దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాలను తెలంగాణ రాష్ట్ర డిఐజి లాల్ శంకర్ చౌహన్(State DIG Lal Shankar Chauhan), జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao)తో కలిసి శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరి వెంట సిఐ రవిబాబు, వెంకటస్వామి ఉన్నారు.