calender_icon.png 13 September, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతకుంట గ్రామస్తులకు దోమతెరల పంపిణీ

13-09-2025 05:00:28 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలో వలస ఆదివాసీలు నివాసం ఉంటున్న చింతకుంట గ్రామ ప్రజలకు శనివారం అశ్వాపురం  పోలీస్ స్టేషన్ ఆవరణలో దోమ తెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి పాల్గొని గ్రామస్తులకు దోమ తెరలను అందజేశారు. ఆయనతోపాటు  హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.