25 July, 2026 | 10:15 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

విద్యార్థులకు ట్రాక్ సూట్ల పంపిణీ

15-07-2025 12:45 AM

చొప్పదండి, జూలై 14 (విజయ క్రాంతి): గంగాధర మండలం గర్శకుర్తి ప్రాథమిక పాఠశాల లో 31 మంది విద్యార్థులకు గంగాధర మాజీ ఎంపిటిసి పెరుక మల్లారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కు మారుడు మాజీ ఎంపిటిసి పెరుక శ్రవణ్ కుమార్ ట్రాక్ సూట్లను పంపిణీ చేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, పెన్నులు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొలంకుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు కోట శ్యామ్ కుమార్, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ చైర్మెన్ రేణికుంట రిష్మిత, కమిటీ సభ్యులు చిందం ఆంజనేయులు, రాములు, తిరుపతి, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రణయ్, అశోక్, తదితరులుపాల్గొన్నారు.