29 August, 2026 | 8:33 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పాదయాత్ర   •   రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం   •  

దివ్యాంగులకు 15 త్రిచక్ర సైకిళ్ళ పంపిణీ

29-09-2025 12:28 AM

అమీన్ పూర్, సెప్టెంబర్ 28 :పటాన్చెరు ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో డొనేట్ కార్ట్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 15 మంది దివ్యాంగులకు త్రిచక్ర సైకిళ్ళను అమీన్ పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి పంపిణీ చేశారు.

డొనేట్ కార్డ్ స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానం దం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి,స్వచ్ఛం ద సంస్థ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, నవనీత జగదీష్ ,కో ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.