24 June, 2026 | 2:33 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

లక్ష్మగౌని నివాసంలో మహా పడిపూజ

27-11-2025 09:38 PM

ముఖ్యతిథులుగా బాల్ రెడ్డి, మాణిక్ యాదవ్..

జిన్నారం: సంగారెడ్డి జిల్లా, జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం గ్రామంలో లక్ష్మాగౌని మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ వందలాద స్వామిలు, భక్తులు నడుమ కన్నుల పండుగ నిర్వహించారు. అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమానికి జిన్నారం మండల్ మాజీ జడ్పిటిసి కొల్లాన్ బాల్ రెడ్డి, యువ నాయకులు మాణిక్ యాదవ్, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

అనంతరం వారు మాట్లాడుతూ... అయ్యప్ప స్వామి నామస్మరణతో సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మగౌని కుటుంబ సభ్యులు లక్ష్మీ నారాయణ గౌడ్, రామచంద్ర గౌడ్, అర్జున్ గౌడ్, నరేందర్ గౌడ్, మహేందర్ గౌడ్, అజయ్ గౌడ్, సంపత్ గౌడ్ గురు స్వాములు నాగేందర్ గౌడ్, అనిల్, మల్లేష్, భజన మండలి నర్సింగరావు నాయకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.