03-02-2026 03:11:31 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో నూతనంగా చేపడుతున్న అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంకి తమ వంతు చేయూతగా మండలంలోని మాల్తుమ్మెద గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్, కిరణ్ కుమారులు ఇద్దరు కలిసి పదివేల రూ.232లను అందజేశారు. ఈ సందర్భంగా వారు అయ్యప్ప స్వామి నిర్మాణంలో తమకు భాగ్యం కలగాలని తమకు నోచినంత ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్, దీపక్ రెడ్డి శివకుమార్ పాల్గొన్నారు.