15 March, 2026 | 7:43 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

సుక్మా అడవుల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ధ్వంసం చేసిన డీఆర్జీ దళాలు

04-11-2025 02:01 PM

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్ గఢ్ లోని సుక్మా అడవుల్లో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. మంగళవారం జిల్లాలోని గోంగూర- కంచాల అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని గుర్తించి ధ్వంసం చేశారు. ఆ ప్రాంతం నుంచి 17 రైఫిళ్లు, రాకెట్ లాంచర్లు, ఆయుధ తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు డీఆర్జీ వ్యూహాత్మక చర్యతో మావోయిస్టుల నెట్ వర్క్ కు ఎదురుదెబ్బ తగిలిందని ఆయన పేర్కొన్నారు.