10 May, 2026 | 7:00 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కె.లక్ష్మణ్ కు శుభాకాంక్షలు తెలిపిన దుర్గం అశోక్

04-07-2025 10:27 PM

మందమర్రి,(విజయక్రాంతి): బిజెపి జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ కు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గo అశోక్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. శుక్రవారం హైదరాబాదులోని లక్ష్మణ్ నివాసంలో ఆయన కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు. ఈ  కార్యక్రమంలో కోటపల్లి మండల మాజీ అధ్యక్షులు మంత్రి రామయ్య లు పాల్గొన్నారు.