13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

డీవైఎఫ్‌ఐ జూబ్లీహిల్స్ నూతన కమిటీ ఎన్నిక

08-01-2026 12:20 AM

జూబ్లీహిల్స్, జనవరి 7 (విజయక్రాంతి) : డీవైఎఫ్‌ఐ జూబ్లీహిల్స్ జోన్ నూతన కమిటీ ఎన్నికను బోరబండలో నిర్వహించారు. డీవైఎఫ్‌ఐ నాయకుడు కృష్ణ అధ్యక్షత న జూబ్లీహిల్స్ జోన్ మహాసభను బోరబండలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించా రు. ముఖ్య ఆహ్వానితులుగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్,జిల్లా కార్యదర్శి జావీద్ హాజరయ్యారు.వారి ఆధ్వర్యంలో ఎన్నికను నిర్వహించారు.ఈ ఎన్నికలో 11 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మనోజ్,కార్యదర్శిగా సునీల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారందరికీ నాయకులు శుభాకాంక్షలను తెలియజేశారు.