5 May, 2026 | 7:11 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

తేజస్వీకి ఈసీ నోటీసులు

04-08-2025 01:55 AM

తేజస్వీ చూపిన కార్డు అప్పగించాలన్న ఎన్నికల సంఘం

పాట్నా, ఆగస్టు 3: బీహార్‌లో ముసాయి దా ఓటర్ల జాబితా రాజకీయ రగడకు కార ణం అయింది. ముసాయిదా ఓటర్ల జాబితా ను ప్రకటించిన తర్వాత జాబితాలో తన పేరు లేదని బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజ స్వీయాదవ్ ఆరోపించారు. విలేకరుల స మావేశం ఏర్పాటు చేసి ఓటరు కార్డును చూ పుతూ నంబర్ ఎంటర్ చేయగా ఫలితం కనిపించలేదు.

నా పేరు జాబితాలో లేకుండా చేశారు. ఎలా పోటీచేయాలన్నారు. తేజస్వీ యాదవ్ చేసిన ఈ ఆరోపణలపై ఈసీ స్పం దిస్తూ.. అవన్నీ తప్పుడు ఆరోపణలని ఖం డించింది. విలేకరుల సమావేశంలో తేజస్వీ యాదవ్ చూపిన ఓటరు కార్డును త మకు అప్పగించాలని ఎన్నికల సంఘం అధికారు లు లేఖ రాశారు.

ఆ కార్డు అధికారికంగా జా రీ చేసింది కాదని.. పూర్తిస్థాయి దర్యాప్తు కో సం ఆ కార్డును అప్పగించాలని లేఖలో కో రారు. తేజస్వీ వాదనలను జిల్లా కలెక్టర్ కూ డా తిరస్కరించారు. మరోపక్క తేజస్వీ ఆరోపణలపై బీహార్‌లోని ఎన్డీయే కూటమి మం డిపడుతోంది. కేసు నమోదు చేయాలని డి మాండ్ చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.