15 June, 2026 | 10:02 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మనీలాండరింగ్ కేసు.. మంత్రి ఇంట్లో ఈడీ దాడులు

16-08-2025 02:08 PM

చెన్నై: మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఐ పెరియసామి(Tamil Nadu Minister I Periyasamy), అతని కుటుంబానికి సంబంధించిన స్థలాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం సోదాలు చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన ఎమ్మెల్యే కుమారుడు ఐ పి సెంథిల్ కుమార్‌పై కూడా సోదాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act) నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. పెరియసామి (72) గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ సంఘాల మంత్రిగా ఉన్నారు.