16 April, 2026 | 12:04 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేయాలి

02-01-2026 06:47 PM

జిల్లా కలెక్టర్ చే ఎస్టియు దైనందిని ( డైరీ) ఆవిష్కరణ 

నిర్మల్: జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు శుక్రవారం ఎస్సీయుటీయుటీఎస్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ఉపాధ్యాయులు మరింత శ్రమించి పదవ తరగతి ఫలితాలలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని అభిలషించారు. ఈ  సందర్భంగా సంఘ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో ఉపాధ్యాయులు నిర్వహించిన కుటుంబ సర్వే పారితోషకం త్వరగా చెల్లించాలని కోరగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, ఆర్థిక కార్యదర్శి బి. వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు ఇర్ఫాన్ షేక్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం. నాగభూషణ్, నిర్మల్ పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.లక్ష్మీనారాయణ, ఖాళిద్ హైమద్, సోను మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.అశోక్ కుమార్, ఎం.సీ. నరసయ్య, నిర్మల్ గ్రామీణ మండల అధ్యక్షులు తాళ్ల రవి, సారంగాపూర్ మండల అధ్యక్షులు మటన్ పరమేశ్వర్, దిలావర్ పూర్ మండల ప్రధాన కార్యదర్శి