21 August, 2026 | 4:37 PM

Breaking News

శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •  

జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి కృషి

23-04-2025 06:25 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని అన్ని మండలాల్లో, గ్రామాల్లో పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తున్నట్టు జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(District Convener Syed Haider) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించి అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గ్రామ కమిటీలను పట్టణ కమిటీలను ఏర్పాటు చేసేందుకు గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు సుధాకర్ హాజరవుతారని పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.