calender_icon.png 11 December, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నియమావళిని పాటించాలి

09-12-2025 01:57:50 AM

అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి 

రేగోడు, డిసెంబర్ 8: ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సందర్భం గా సోమవారం మండలంలోని మర్పల్లి, రేగోడు, కొత్తవన్ పల్లి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పట్టించి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పోచయ్య, సిబ్బంది ఉన్నారు.