calender_icon.png 16 August, 2025 | 5:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడవి పంది దాడిలో రైతు మృతి

16-08-2025 04:06:16 PM

మరో ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) భీమిని మండలం వెంకటాపూర్ గ్రామంలో శనివారం  పత్తి చేనులో పనులకు వెళ్లిన రైతులపై అడవి పంది ఒక్కసారిగా దాడికి పాల్పడింది. ఈ దుర్ఘటనలో రాములు(70) అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.