12 May, 2026 | 11:18 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

17-09-2025 11:36 AM

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తుంగతుర్తిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ, వ్యవసాయ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ,అభివృద్ధి లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పిఎసిఎస్ వైస్ చైర్మన్ మోడెం శ్రీలత మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ మార్కెటకార్యదర్శిసురేష్, మార్కెట్కమిటీడైరెక్టర్స్, ట్రేడర్స్, మార్కెట్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు  పాల్గొన్నారు.