3 April, 2026 | 1:57 PM

Breaking News

మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •  

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

06-10-2025 12:00 AM

 మునిపల్లి, అక్టోబర్ 5  : మునిపల్లి మండలం పెద్ద గోపులారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు జానీ మియా కుమారుడు కాజా ఆదివారం నాడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఈ  విషయాన్ని కాంగ్రెస్ నాయకురాలు త్రిష దామోదర రాజనర్సింహ  దృష్టికి పెద్ద గోపులారం మాజీ ఎంపిటిసి పాండు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు లు తీసుకెళ్లారు. దీంతో బాధిత కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం త్రిషమ్మ తనవంతుగా రూ. 15వేల నగదును అందించినట్టు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహకు, త్రిష దామోదర్ కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.