17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

26-01-2026 06:37 PM

నిర్మల్,(విజయక్రాంతి): 26వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద సోమవారం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ రామలింగం జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మాజీ రాజేందర్ మాజీ FSCS చైర్మన్,  ముడుసు సత్యనారాయణ SC సెల్ అధ్యక్షులు, రమణ రెడ్డి మాజీ PACS చైర్మన్, కొప్పుల శ్రీధర్ మాజీ వైస్ చైర్మన్, లక్కాకుల నరహరి మాజీ కౌన్సిలర్, M. పోశెట్టి, అనుముల భాస్కర్ బీసీ సంఘం అధ్యక్షుడు, రవి కిరణ్, బంటి, కార్యకర్తలు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.