20-11-2025 01:00:44 AM
కాటారం, నవంబర్ 19 (విజయక్రాంతి) : కాటారం మండలం ఓడిపిలవంచ గ్రామంలో గాడిపెల్లి బానయ్య ప్రథమ వర్థంతి కార్యక్రమానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ హాజరై, బానయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు జోడు శ్రీనివాస్, రామిళ్ళ కిరణ్, చిట్యాల సమ్మయ్య, నరివేద్ది శ్రీనివాస్, గాలి సడవలి, చీమల వంశీ, జాడి శ్రీశైలం, శ్యామ్ సుందర్, జాగిరి మహేష్, రాజేంద్రప్రసాద్, అత్కూరి శంకర్, సుధాకర్ తదితరులుపాల్గొన్నారు.