12 June, 2026 | 5:05 PM

Breaking News

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •   పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి   •  

ఢిల్లీలో కూలిన నాలుగంతస్తుల భవనం

28-01-2025 12:43 AM

న్యూఢిల్లీ, జనవరి 27: నార్త్ ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం సోమవారం సాయంత్రం కుప్పకూలింది. భవన శిథిలాల కింద జనాలు ఉండొచ్చని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అథారిటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటన చాలా బాధాకరమని ఆప్ అధినేత కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.