10 April, 2026 | 5:42 PM

Breaking News

జిల్లాలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం పకడ్భందిగా నిర్వహించాలి   •   బంధాన్ని... బాధ్యతను మరచిన ఓ తల్లి   •   తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •  

టిక్యాలలో ఉచిత పశు వైద్య శిబిరం

24-01-2026 02:20 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో  పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ శ్వేత ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు, గర్భనిర్ధారణ పరీక్షలు, ఎద సూదులు, దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ దీన రాజలింగం హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం పశువులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గోపాల మిత్రలు కనుకయ్య,గౌరయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.