13-08-2025 01:05:38 AM
మంత్రి సీతక్కకు ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వినతి
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని అంగన్వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్ అందించాలని మంత్రి సీతక్క కు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విన్నవించారు. ఈ మేరకు మంగళ వారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పదించి, గోషామహల్ నియోజకవర్గంలోని అంగన్వాడీ సెంటర్లకు ఉచిత విద్యుత్ అం దించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.