2 July, 2026 | 3:39 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

గ్లోబల్ స్టార్స్ ఒలిం‘పిక్స్’

29-07-2024 12:05 AM

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం సందడి చేస్తోంది. చిరంజీ దంపతులతోపాటు రామ్‌చరణ్ కూడా ఈ ప్రపంచ క్రీడోత్సవంలో పలు చోట్ల సందడి చేస్తూ కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చిరు దంపతులు ఒలింపిక్ జ్యోతితో ఉన్న ఫొటోలు, రామ్‌చరణ్ జంట చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. రామ్‌చరణ్ తన పెంపుడు కుక్క బ్రాట్‌తో సరదాగా గడుపుతున్న క్షణంలో ఇండియన్ బ్యాడ్మింటన్ సెన్సేషన్ పీవీ సింధు ఆయన్ను కలిసి మాట్లాడుతూ, కుక్కపిల్లను ముద్దు చేస్తూ కనిపించిన వీడియోను సైతం అంద రూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.