calender_icon.png 24 January, 2026 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నారెడ్డి జీపీ భవనానికి భూమి పూజ

24-01-2026 12:00:00 AM

నాగిరెడ్డిపేట్, జనవరి 23 (విజయ క్రాంతి): మండలంలోని కన్నా రెడ్డి గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణంకు భూమి పూజ చేసినట్లు గ్రామ సర్పంచ్ సాయిలు తెలిపారు. తాండూరు గ్రామానికి చెందిన రాజిరెడ్డి జిపి నిర్మాణం కొరకు భూమిని దానంగా ఇచ్చినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ దాత రాజిరెడ్డి గ్రామ సర్పంచ్ సాయిలు కలిసి భూమి పూజ చేశారు.

జిపి నిర్మాణం కొరకు భూమిని దానంగా ఇచ్చినందుకు గ్రామస్తులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు. గ్రామ సర్పంచ్ పామగళ్ల సాయిలు, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిబాబా, ధర్మరెడ్డి సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ, రాఘవపల్లి గ్రామ సర్పంచ్ నార్ల గంగమ్మని మల్లేష్, పల్లెబోగుడు తండా సర్పంచ్ బాల్య నాయక్, బంజర తండ సర్పంచ్ సురేష్, ఫీల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.