15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అనంత పద్మనాభ స్వామి మండప నిర్మాణానికి భూమిపూజ

05-11-2025 06:30 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ బి నగర్ లో ఉన్న ఇష్ట కార్యసిద్ధి ఆంజనేయస్వామి క్షేత్ర ఆవరణలో బుధవారం అనంత పద్మనాభ స్వామి మండప నిర్మాణానికి భూమి పూజాకార్యక్రమం ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇష్ట కార్య సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు అయిత బాలకిషన్, కమిటీ ప్రతినిధులు డాక్టర్ చారి, సత్యనారాయణ, నిత్యానందం, సూర్యకాంతరావు, తదితరులు పాల్గొన్నారు.