8 July, 2026 | 5:01 PM

Breaking News

పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •   డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •  

గ్రూప్ 1 ర్యాంకర్ గాయత్రికి సన్మానం

29-09-2025 12:54 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన కొండపల్లి గాయత్రి ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా దేవునిపల్లి మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్ రావు- వినోదబాయి  దంపతులు ఆమెను శాలువాలతో ఆదివారం సత్కరించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ పద్మ, చక్రధర్ రావు పాల్గొన్నారు.