25 March, 2026 | 1:18 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ భేటీ

14-08-2024 12:05 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 13: రేట్లను హేతుబద్దీకరించేందుకు సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు కౌన్సిల్ మంగ ళవారం సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ పోస్టులో తెలిపింది. వస్తు సేవల సన్ను రేట్ల హేతుబద్దీకరణ, పన్ను శ్లాబ్స్ తగ్గింపు, డ్యూటీ ఇన్వెర్షన్ తొలగింపు తదితర అంశాలను కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ చర్చిస్తుంది.