9 May, 2025 | 9:06 AM
09-05-2025 03:39:25 AM
న్యూఢిల్లీ, మే 8: పాక్- ఇండియా మధ్య యుద్ధవాతావరణం, పరస్పర దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం దేశవ్యాప్తంగాఉన్న ఎయిర్పోర్ట్లకు హైఅలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ల వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి.
09-05-2025