calender_icon.png 9 May, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎయిర్‌పోర్టుల వద్ద హైఅలెర్ట్

09-05-2025 03:39:25 AM

న్యూఢిల్లీ, మే 8: పాక్- ఇండియా మధ్య యుద్ధవాతావరణం, పరస్పర దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం దేశవ్యాప్తంగాఉన్న ఎయిర్‌పోర్ట్‌లకు హైఅలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ల వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి.