18 July, 2026 | 1:07 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

‘హిందుత్వ’ అహింసను బోధిస్తుంది

19-07-2025 12:34 AM

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

న్యూఢిల్లీ, జూలై 18: హిందుత్వ అనేది భారతీయ మట్టిలోనే ఉందని, అది అహింసను బోధిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరా జ్ సింగ్ చౌహాన్ అన్నారు. ‘మేము అహింసను నమ్ముతాం. హిందీ చినీ భాయ్ భాయ్ అనుకుంటూ ఉంటే చైనా వచ్చి మన భూమిని ఆక్రమిస్తుంది. దాన్ని బలహీనత అంటారు.

భారత్‌పై దాడి చేసిన ఎవరినీ మేము వదిలిపెట్టడం లేదు. సర్జికల్ స్ట్రుక్స్, ఎయిర్ స్ట్రుక్స్, ఆపరేషన్ సిందూర్ ఇలా సమాధానం చెబుతూనే ఉ న్నాం. అలాంటి సమాధానం చెప్పకపోతే మనుగడ కష్టం’ అని చౌహాన్ పేర్కొన్నారు. 1962 యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ ‘హిందీచినీ భాయ్ భాయ్’ అంటూ మన దేశానికి అన్యాయం చేశారని చౌహాన్ విమర్శించారు