4 July, 2026 | 11:16 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఎలా చదువుకుంటున్నారు.. ఇంటర్ తర్వాత ఏం చేస్తారు?

07-08-2025 12:31 AM

కలెక్టర్ విజయేందిర బోయి 

నవాబ్ పేట ఆగస్టు 6 : ఇలా చదువుకుంటున్నారు ఇంటర్ తర్వాత ఏం చేస్తారు ఇప్పటినుం చి పక్క ప్రణాళికలతో విద్యాభ్యాసం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, యెన్ మాన్గండ్ల లోని అంగన్వా డి కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేకంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు సం బంధించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి. ఓ జయరాం నాయక్, ఎం.పి. ఓ నసీర్ అహ్మద్,డి.టి.సువర్ణ,అర్‌ఐ గాయత్రి, ఏ.పి. ఓ జ్యోతి తదితరులు ఉన్నారు