14 July, 2026 | 11:30 AM

Breaking News

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •  

హెచ్‌ఎస్‌బీసీ నూతన శాఖ ప్రారంభం

05-10-2025 12:39 AM

ముషీరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తన కొత్త కార్యాలయాన్ని హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రారంభించినట్లు హెచ్‌ఎస్బీసీ ఇండియా ఇంటర్నేషనల్ వెల్త్, ప్రీమియర్ బ్యాంకింగ్ విభాగాధిపతి సందీప్ బాత్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైటెక్ సిటీలో అంత ర్జాతీయ బ్యాంకు ఉండాలన్న ఉద్దేశంతో రాజ్భవన్ రోడ్డులో ఉన్న శాఖను మార్చి ఇక్కడ నెలకొల్పామని తెలిపారు.