7 July, 2026 | 4:02 PM

Breaking News

సర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్   •   భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •  

అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటా

23-07-2025 06:14 PM

కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్..

దేవరకొండ: డప్పు కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటానాని కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్(Congress Party Leader Srinivas Yadav) అన్నారు. బుధవారం గుమ్మడిపల్లి గ్రామంలోని దళిత సోదర కళాకారులకు 16 డప్పులను తన సొంత డబ్బులతో అందజేశారు. ప్రతి ఒక్కరికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ కళలను ప్రోత్సహించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంతులు, పరమేష్,రాము, రమేష్, కిరణ్, గోవర్ధన్, ఆనంద్, లాలయ్య, అంజయ్య, లింగం, బుచ్చయ్య, పెత్రయ్య, యాదయ్య, ముత్యాలు, ఈద్దయ్య, ప్రభాకర్, స్వామి తదితరులు పాల్గొన్నారు.