24 March, 2026 | 7:47 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •   కల్లూరు నుండి హైదరాబాద్‌కు బస్సు సర్వీస్   •   కలెక్టరేట్ ముందు టీచర్ల భారీ నిరసన ప్రదర్శన   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కట్టకొమ్ము తండా సర్పంచ్   •  

పరీక్షల విషయంలో తగ్గేదేలే!

16-07-2024 01:10 AM

రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, వాయిదాలపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అనుకుంటుం టే.. మరోవైపు అభ్యర్థులు డీఎస్సీ, గ్రూప్ గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉద్యోగాలు భర్తీ చేయాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆందోళనలు చేయాల్సింది పోయి ఇలా వాయిదా కోరడమేంటని చర్చించుకుంటున్నారు. మరికొందరేమో అభ్యర్థులు పరీక్షలు మంచిగా రాసేందుకు తగిన సమయాన్ని ఇస్తే ప్రభుత్వానికి ఏమవుతుందని వాదిస్తున్నారు.