బోడుప్పల్ లో 79వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
బోడుప్పల్ లో 79వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
15-08-2025 11:27:55 PM
మేడిపల్లి:79వ స్వాతంత్ర్య దినోత్సవమును పురస్కరించుకొని శుక్రవారం బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు బోడుప్పల్ కమీషనర్ ఎ.శైలజా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు.