22 April, 2026 | 3:51 PM

Breaking News

ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహం.. తంగళ్ళపల్లిలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం   •   సారంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   కేసీఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్   •   రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది   •   ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్ నేతల మద్దతు   •   చెరువులో పడి వ్యక్తి మృతి   •   ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యుల నిర్వాకం.!   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్   •  

ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్

02-07-2025 12:31 AM
  1. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం
  2. ప్రతికూల పరిస్థితులే కారణం.. 200 మంది సురక్షితం

న్యూఢిల్లీ, జూలై 1: వరుసగా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న వేళ మం గళవారం ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి బెంగళూ రు నుంచి ఇండిగో విమానం 200 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయల్దేరింది. అయితే కాసేపటికే ప్రతికూల పరిస్థితులను గుర్తించిన పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయాలని భావించారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయ సిబ్బందిని సంప్రదించి ఫ్లుటైను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఢిల్లీ నుంచి వి యన్నాంకు బయల్దేరిన బోయింగ్ 777 విమానం ఒక్కసారిగా 900 అడుగుల మేర కిందకు దిగడం సంచలనం కలిగించింది. అయితే గత జూన్ 14నే ఈ ఘటన చోటుచేసుకోగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.