2 July, 2026 | 12:33 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి అజరామరం

27-09-2024 12:29 AM

మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రాజకీయవేత్తగా తెలంగాణ అస్థిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు తెలంగాణ సోయి కలిగిన ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. బాపూజీ జయంతి సంద ర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ సబ్బండ కులాల ఆత్మగౌరవాన్ని కాపాడటం, అన్ని రంగాల్లో వారి హక్కులకు రక్షణ కల్పించడం, వారిని స్వయంపాలనలో భాగస్వాములను చేయ డం ద్వారానే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమందించే ఘనమైన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.