30 August, 2026 | 8:24 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

తెలంగాణ క్రికెట్‌కు ఎంపికైన క్రాంతి

29-09-2025 12:13 AM

యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 28 ( విజయక్రాంతి ): ఈ రోజు భువనగిరి పట్టణం లోని గణేష్ క్రికెట్ అకాడమీ నుండి రాష్ట్ర  ప్రాబబుల్స్‌కు ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన పల్లె పాటి క్రాంతి గారి కి  బి కే టి ప్రజ పతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రాంతి కి 20 వేల రూపాయలు. క్రికెట్ కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలొ ముఖ్య అతిగా డీసీపీ ఆకాంక్ష యాదవ్ పాల్గొని క్రాంతిని ఘనంగా సన్మానించారు.

రానున్న రోజులు నేషనల్ క్రికెట్ టీంకు సెలెక్ట్ కావాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లొ ఉమ్మడి నల్లగొండ జిల్లా సెక్రటరీ అమీన్ బాబా, బి కే టి ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ. ఎన్‌ఏ  స్పోరట్స్ చింగిచర్ల కోర కమిటీ సభ్యులు టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్. ఏవి కేతన్. సతీష్ కోచ్ తదితరులు పాల్గున్నారు