12 May, 2026 | 11:51 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

నిధుల కోసం ఎంపీని కలిసిన నాయకులు

10-08-2025 10:19 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని గీతకార్మిక సహకార సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతూ ఆదివారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, గీత కార్మిక సహకార సంఘ అధ్యక్షులు కొండ వెంకన్న గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. భవన నిర్మాణం పూర్తి చేయుటకు నిధులు వెచ్చించాలని ఆయనను కోరారు.వారి వెంట కార్మిక సహకార సంఘ ఉపాధ్యక్షులు చౌగోని వెంకన్న గౌడ్, కార్యదర్శి మల్లెబోయిన దశరథ కోశాధికారి చౌగోని నాగయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.