13 July, 2026 | 4:44 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

మాదిగ ఉద్యోగ జాగృతి ఆవిర్భావ సభ కరపత్రం ఆవిష్కరణ

24-10-2025 11:33 PM

సిద్దిపేట క్రైమ్: మాదిగ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, వృత్తిదారులు, రిటైర్డు ఉద్యోగుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత కోసం 'మాదిగ ఉద్యోగ జాగృతి' అనే ఆత్మగౌరవ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజయ్య మహారాజు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో మాదిగ ఉద్యోగ జాగృతి ఆవిర్భావ సభ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట విపంచి కళా నిలయంలో ఆవిర్భావ సభ నిర్వహిస్తామని చెప్పారు.