2 July, 2026 | 2:36 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ఆయుర్వేద వైద్యురాలికి మహానంది అవార్డు

21-05-2025 12:00 AM

 అభినందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, మే 20 ) విజయ క్రాంతి): విశాఖపట్నంకు చెందిన ఎఎన్‌ఎస్ 24 టీవీ సంస్ధ ప్ర తి సంవత్సరం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ఇస్తున్న ఉగాధి పురస్కారాలలో భా గంగా ఆయుర్వేద వైద్యరంగంలో విశిష్ట సేవలందిస్తునందుకు గాను కరీంనగర్కు చెందిన కాలభైరవ ఆయుర్వేద వైధ్యశాల వైద్యురాలు యమునాకు మహానంది పురస్కారం 2025 ను ప్రక టించింది. 

ఇటివల విశాఖపట్నంలోని డా.వైఎస్‌ఆర్ సెంట్రల్ పార్క్లో జరిగిన కార్యక్రమంలో యమున అవార్డున అందుకున్నారు. మంగళవారం కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆయన కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో యమునను అభినందించి శా లువతో సత్కారించారు. నిరుపేదలకు ఆయుర్వేద వైద్యాన్ని  యమునా ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సోసైటి బాధ్యులు కోల అన్నారెడ్డి, తదితరులు పాల్గోన్నారు.