23-05-2025 11:21:28 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఆత్మ చైర్మన్ గా నియమించబడ్డ కే రామ్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభిమానులు మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆత్మ కార్యక్రమాలను రైతులకు సాంకేతిక వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేయాలని చైర్మన్కు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి బైస మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ తదితరులు ఉన్నారు.