17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

"బంద్ ఫర్ జస్టిస్" జయప్రదం చేయండి

16-10-2025 07:30 PM

వలిగొండ (విజయక్రాంతి): "బంద్ ఫర్ జస్టిస్" జయప్రదం చేయాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు సాయిని యాదగిరి కోరారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలో స్వర్ణకారుల భవనంలో అఖిలపక్ష పార్టీలు ,వివిధ కుల సంఘాల తో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం సాయిని యాదగిరి మాట్లాడుతూ బంద్ ఫర్ జస్టిస్ పిలుపుతో  18న జరగబోయే బందుకు వ్యాపార వాణిజ్య సంస్థలు , విద్యాసంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలన్నారు  రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి బీసీలకు న్యాయమైన డిమాండ్ 42 శాతం రాజకీయ ,ఉద్యోగ భద్రత కు రిజర్వేషన్ల అమలుకై పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా అన్నారు.