calender_icon.png 21 October, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో పలువురు యువకుల చేరిక

20-10-2025 12:00:00 AM

వనపర్తి టౌన్, అక్టోబర్ 19 : జిల్లా కేంద్రం లోని 20 వ వార్డు కు చెందిన దాదాపు 30 మంది యువకులు ఆదివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ముం దుగా వారికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్య్ర కమం లో స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.