9 May, 2026 | 9:18 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

నిరుపేద బిడ్డకు ప్రభుత్వ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు

20-09-2025 11:24 PM

మిడ్జిల్: మండల కేంద్రానికి చెందిన దుద్దుకూరి శంకరమ్మ రాములు దంపతుల కుమార్తె పల్లవికి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు లభించింది. గతంలో పెద్దకుమారుడు మహేష్రాయ్ పూర్ ఏయిమ్స్ లో  ఎంబిబిఎస్ నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నకుమారుడు సురేష్ కుమార్ ఐఏఎస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. పట్టుదలతో పిల్లలను ప్రయోజకులుగా తీర్చి దిద్దుతున్న దుద్దుకూరి శంకరమ్మ రాములును పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.