17 April, 2026 | 11:57 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

మేడ్చల్, మల్కాజగిరి జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఎన్నికలు

16-10-2025 01:09 AM

ప్రెసిడెంట్‌గా మన్వేంద్ర మిశ్రా 

సికింద్రాబాద్, అక్టోబర్ 15(విజయక్రాం తి): మేడ్చల్, మల్కాజగిరి జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సికిం ద్రాబాద్‌లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన ఏజిఎం కొత్త ప్రెసిడెంట్, సెక్రటరీలతో పా టు సభ్యులను ఎన్నుకున్నారు. తెలంగాణ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.సో మేశ్వర్, రంగారెడ్డి ఒలింపిక్  అ సోసియేషన్ కార్యదర్శి జె.మనోహర్ కుమార్ అబ్జర్వర్లుగా వ్యవహరించారు.

కొత్త ప్రెసిడెంట్‌గా మన్వేం ద్ర మిశ్రా, వైస్ ప్రెసిడెంట్లుగా వై.రవీందర్, జి.పద్మజ, జనరల్ సెక్రటరీగా బి.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా కె.రమేష్, పి.కృష్ణార్జునుడు, బి.మురళి, ఎ.ధోరా, ట్రెజరర్‌గా వి.కాశుల్ నాయుడు, ఈసీ మెంబర్లు గా ఎ.హనుమంతు, ఎన్.సం దీప్, డి.సౌమ్య, ఎన్.శశిధ ర్, ఎల్. సిద్ధు వరప్రసాద్, ఎన్.కతిలక్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గానికి పలు వురు అభినందనలు తెలిపారు.