15 March, 2026 | 8:29 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

కేజీబీవీ విద్యార్థినులకు వైద్య పరీక్షలు

31-10-2025 01:02 AM

చేగుంట, అక్టోబర్ 30 :చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో ఉన్న కేజీబీవీ బాలికల హాస్టల్ విద్యార్థినుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను మండల వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆదేశాల మేర కు సిహెచ్‌ఓ అనిసోద్దిన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా సిహెచ్‌ఓ అనిసోద్దిన్ మాట్లాడుతూ హాస్టల్ ల్లో ఉన్న విద్యార్థులు తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం అనురాధ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.