29 July, 2026 | 8:33 PM

Breaking News

ఓటరు జాబితా సవరణలో బూతుల ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలి   •   బురద రోడ్డులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు   •   ఘనపూర్ ఆయకట్ట వద్ద గంగామాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   ఎల్‌నినో ప్రభావం...ఆయిల్ ఫామ్ ఆరుతడి పంటలపై దృష్టి   •   మధుర దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి   •   గుండ్ల మాచునూర్‌కు మినీ స్టేడియం కేటాయించాలి   •   లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం.. అంటే ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి   •   ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   భారతి నాట్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం   •   రానున్న రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

ఎంజీఎన్ఆర్ఇజీఎ యధావిధిగా కొనసాగించాలి

26-01-2026 03:30 PM

దేవరకొండ,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని ఎటువంటి మార్పు చేపట్టవద్దని మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని నేడు ఎమ్మెల్యే బాలునాయక్ సూచన మేరకు మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఉప సర్పంచ్ గౌరవ వార్డు సభ్యులు. గ్రామస్థులు పాల్గొన్నారు