13 April, 2026 | 11:53 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 05:56 PM

దేవరకొండ,(విజయక్రాంతి): జనవరి 26న మన భారత రాజ్యాంగం ఆవిర్భావ సందర్బంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకను దేవరకొండ లోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేసినంతరం  ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ  రాజ్యాంగ ఫలితాలు ప్రతి పేదవాడికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, ప్రజా నాయకులు, వికలాంగుల సంఘం  నాయకులు, తదితరులు పాల్గొన్నారు.