26-01-2026 05:56:58 PM
దేవరకొండ,(విజయక్రాంతి): జనవరి 26న మన భారత రాజ్యాంగం ఆవిర్భావ సందర్బంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకను దేవరకొండ లోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేసినంతరం ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ ఫలితాలు ప్రతి పేదవాడికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, ప్రజా నాయకులు, వికలాంగుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.